ఫ్రిజ్‌లో బిర్యానీ ప్యాకెట్లు.. ఇప్పుడేమో కేకులో పురుగులు

సెల్వి
శుక్రవారం, 10 ఏప్రియల్ 2026 (11:42 IST)
హైదరాబాదులో ఆహారం కల్తీపై పలు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఫ్రిజ్‌లో వుంచిన బిర్యానీ ప్యాకెట్లను డెలీవరీ చేసిన ఘటన మరవక ముందే.. మాదాపూర్‌లో కేకులో పురుగులు కనిపించాయి.

మాదాపూర్‌లో ఉన్న బింజ్ అండ్ బాష్ సంస్థను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ప్రైవేట్ థియేటర్, పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేక ఆర్డర్లను అందించే ఈ సంస్థ ఇచ్చిన కేకులో పురుగులు వుండటం చూసి కస్టమర్లు షాకయ్యారు. ఆ కేకులో పురుగులు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనికి సంబంధించిన ఒక వీడియోలో, కేకు లోపల పురుగులు కనిపించనప్పటికీ, ఆ కేకులను భద్రపరిచిన రిఫ్రిజిరేటర్ మాత్రం అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. అంతేకాకుండా, అక్కడ అందించే ఫ్రోజెన్ డెజర్ట్స్ ఉంచిన రిఫ్రిజిరేటర్ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : కొరియన్ కనకరాజు కోసం కొరియన్, తెలుగు మిక్స్ సాంగ్ చేస్తున్న థమన్

Decoit Review: లాజిక్ లేని అడివి శేష్ డెకాయిట్ మూవీ - డెకాయిట్ జన్యూన్ రివ్యూ

Satyadev :రావు బహదూర్ నుంచి సత్యదేవ్, దీపా థామస్‌ పై రొమాంటిక్ సాంగ్

వదినపై రూ. 2 కోట్ల పరువు నష్టం వేసిన హీరోయిన్ హన్సిక

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

తర్వాతి కథనం
Show comments