Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర... సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:54 IST)
హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ మరోమారు రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డూ వేలం పాటలు నిర్వహించింది. గత యేడాది ఈ లడ్డూ ధర రూ.27 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ ధర రూ.30 లక్షల మేరకు పలికింది. ఈ లడ్డూను కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. క్రితం యేడాది దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు కాగా, లడ్డూ వేలం పాట ముగియడంతో మరికాసేపట్లో గణేశుడు శోభాయాత్ర చేపట్టనున్నట్టు బాలాపూర్ నిర్వాహకులు వెల్లడించారు. 
 
కాగా, బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట తొలిసారి 1994 నుంచి జరుగుతుంది. వారం పాటు స్వామివారితో పాటు పూజలందుకున్న లడ్డూను చివరి రోజు వేలం వేయడం ప్రారంభమవుతుంది. బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితి. తొలి యేడాది వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ధర రూ.450లకు ఓ భక్కుడు కొనుగోలు చేశాడు. 2020లో కరోనా కారణంగా ఈ వేలం పాటను రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments