Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర... సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (16:54 IST)
హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ మరోమారు రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డూ వేలం పాటలు నిర్వహించింది. గత యేడాది ఈ లడ్డూ ధర రూ.27 లక్షల ధర పలుకగా, ఈ యేడాది ఈ ధర రూ.30 లక్షల మేరకు పలికింది. ఈ లడ్డూను కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. క్రితం యేడాది దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు కాగా, లడ్డూ వేలం పాట ముగియడంతో మరికాసేపట్లో గణేశుడు శోభాయాత్ర చేపట్టనున్నట్టు బాలాపూర్ నిర్వాహకులు వెల్లడించారు. 
 
కాగా, బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట తొలిసారి 1994 నుంచి జరుగుతుంది. వారం పాటు స్వామివారితో పాటు పూజలందుకున్న లడ్డూను చివరి రోజు వేలం వేయడం ప్రారంభమవుతుంది. బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితి. తొలి యేడాది వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ధర రూ.450లకు ఓ భక్కుడు కొనుగోలు చేశాడు. 2020లో కరోనా కారణంగా ఈ వేలం పాటను రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments