Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య కుమార్తె (video)

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:04 IST)
Tejaswini
తెలంగాణతో పాటు ఏపీకి కూడా రూ.50 లక్షల సాయం ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఈ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు బాలయ్య అందించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బాలయ్య సినిమా షూటింగ్‌ల వల్ల కలవలేకపోయారు. 
 
ఈ క్రమంలో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో తేజస్విని కలిశారు. ఈ మేరకు రూ.50లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. నాన్న తరపున ఈ సాయం అందించినట్లు తేజస్విని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments