Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు విడాకులు.. రాత్రంతా ప్రియుడితో గడిపింది.. తెల్లారేసరికి..?

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:50 IST)
వివాహేతర సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. దీని వల్ల పిల్లలు, కుటుంబ సంబంధాలు నాశనం అవుతాయి. ఇలా ఓ అక్రమ సంబంధానికి ఓ వివాహిత బాధితురాలు అయింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంచలన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగు చూసింది.
 
వివరాల్లోకి వెళితే.. వట్టెం పరిధిలోని కల్వకుంట తండాకు చెందిన గిరిజన మహిళ చిట్టెమ్మ(28) తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత బిజినేపల్లికి చెందిన శివ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. 
 
ఆదివారం శివ వట్టెం గ్రామంలోని పొలానికి రావాలని చిట్టెమ్మను పిలిచి ఆదివారం రాత్రి అక్కడే గడిపాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ, దాడిలో చిట్టెమ్మ మృతి చెందింది. 
 
దీంతో భయపడిన శివ అక్కడ పడి ఉన్న చెత్తలో ఆమె మృతదేహాన్ని కప్పి పెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments