అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (20:22 IST)
జనం ఏ క్షణంలో ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చుతారో ఎవ్వరికీ తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారనే అంశంపై పోల్ నిర్వహించింది. ఇందులో రెండు ఆఫ్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ A. ఫామ్ హౌస్ పాలన(బీఆర్ఎస్) B. ప్రజల వద్దకు పాలన (కాంగ్రెస్). 
 
ఐతే నెటిజన్లు మాత్రం ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఏకంగా 74 శాతం ఓటింగ్ చేసారు. కేవలం 26 శాతం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్ చేసారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోల్ లో బీఆర్ఎస్ ఫేక్ ఎకౌంట్ల ద్వారా మోసం చేసిందనీ, ఇందుకు గాను రూ. 13 కోట్లు ఖర్చు పెట్టిందంటూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరువు పోయింది. ఈ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో వున్నారని భోగట్టా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments