Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (20:22 IST)
జనం ఏ క్షణంలో ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చుతారో ఎవ్వరికీ తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారనే అంశంపై పోల్ నిర్వహించింది. ఇందులో రెండు ఆఫ్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ A. ఫామ్ హౌస్ పాలన(బీఆర్ఎస్) B. ప్రజల వద్దకు పాలన (కాంగ్రెస్). 
 
ఐతే నెటిజన్లు మాత్రం ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఏకంగా 74 శాతం ఓటింగ్ చేసారు. కేవలం 26 శాతం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్ చేసారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోల్ లో బీఆర్ఎస్ ఫేక్ ఎకౌంట్ల ద్వారా మోసం చేసిందనీ, ఇందుకు గాను రూ. 13 కోట్లు ఖర్చు పెట్టిందంటూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరువు పోయింది. ఈ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో వున్నారని భోగట్టా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments