Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (20:22 IST)
జనం ఏ క్షణంలో ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చుతారో ఎవ్వరికీ తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారనే అంశంపై పోల్ నిర్వహించింది. ఇందులో రెండు ఆఫ్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ A. ఫామ్ హౌస్ పాలన(బీఆర్ఎస్) B. ప్రజల వద్దకు పాలన (కాంగ్రెస్). 
 
ఐతే నెటిజన్లు మాత్రం ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఏకంగా 74 శాతం ఓటింగ్ చేసారు. కేవలం 26 శాతం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్ చేసారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోల్ లో బీఆర్ఎస్ ఫేక్ ఎకౌంట్ల ద్వారా మోసం చేసిందనీ, ఇందుకు గాను రూ. 13 కోట్లు ఖర్చు పెట్టిందంటూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరువు పోయింది. ఈ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో వున్నారని భోగట్టా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments