Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం చేసి రాళ్లతో దాడి చేసిన మహిళ.. కట్టేశారు..!

సెల్వి
శనివారం, 20 జులై 2024 (13:50 IST)
Woman
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ దుకాణంలో దొంగతనం చేసిన మహిళను కరెంట్ పోల్‌కు కట్టేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, సర్దార్ నగర్‌లో జగిత్యాల శిరీష అనే మహిళ పాన్ షాపులో దొంగతనం చేస్తుండగా పట్టుబడింది. 
 
సదరు మహిళ ప్రజలపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments