Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను మరో మహిళ ఇష్టపడిందని అతడితో పెళ్లి చేసిన భార్య

ఐవీఆర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (19:10 IST)
భర్తపై మరో మహిళ నీడ పడితేనే సహించలేని భార్యలుంటారు. అలాంటి ఈ కాలంలో మరో మహిళ తన భర్తను ఇష్టపడిందని ఏకంగా ఆమెను తీసుకొచ్చి తన భర్తతో వివాహం జరిపించిన ఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన దాసరి సురేష్, సరితలు దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం కూడా వున్నారు. ఐతే ఈమధ్య తన భర్త అంటే అతడి మేనమామ కుమార్తె సంధ్య ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నది. ఇది గమనించిన సరిత భర్తతో మాట్లాడి ఆమెనిచ్చి తన భర్తతో పెద్దల సమక్షంలో గుడిలో పెళ్లి జరిపించింది. అనంతరం మాట్లాడుతూ... సంధ్య మానసిక వికలాంగురాలనీ, మానవతా దృక్పథంతో ఆమె కోరికను తీర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై ఆమె ఆలనాపాలనా తామే చూస్తామని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments