Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన తల్లి.. కారణం అదే..

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (18:31 IST)
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన మార్కంటి స్వామికి మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన గుండ్ల భానుప్రియ (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కూలి పని చేసే ఈ దంపతులకు వేదాంష్ ఆనంద్ (5), దీక్ష (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
దీక్ష పుట్టినప్పటి నుండి క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇది కుటుంబంపై తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని కలిగించింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన భానుప్రియ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments