Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త తాగొచ్చాడని గొడ్డలితో నరికేసింది.. చివరికి ఏమైందంటే?

సెల్వి
సోమవారం, 6 మే 2024 (21:22 IST)
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ముమ్మాయిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నక్క నాగయ్య (48), అతని భార్య లక్ష్మి దంపతులకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. 
 
ఈ క్రమంలో సోమవారం లక్ష్మి భర్త నాగయ్య మద్యం మత్తులో గొడవ పడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన లక్ష్మి పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకుని నాగయ్యపై దాడి చేసింది. గ్రామస్తులు వెంటనే 108 సహాయంతో నాగయ్యను జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
భార్య లక్ష్మిని బిజినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments