కల్లు రెండు గుటకలు వేయగానే నోటికాడికి వచ్చిన కట్లపాము...

ఠాగూర్
శుక్రవారం, 17 జనవరి 2025 (10:22 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్లు తాగేందుకు వెళ్లగా అతనికి తేరుకోలేని షాకి తగిలింది. శారీరక ఉపశమనం కోసం కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లి కల్లీ సీసాను కూలీ కొనుగోలు చేయగా, అందులో ఉన్న కట్లపామును చూసి షాక్‌కు గురయ్యాడు. గురువారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగర్ కర్నూలు జిల్లాలోని లట్టుపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి కల్లు దుకారణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయడంతో అందులోని కట్లపాము నోటికికాడికి వచ్చింది. దానిని ఉమ్మివేయడంతో అందులో నుంచి సుమారు ఆరు ఇంచుల కట్లపాము బయటపడింది. 
 
ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఇదేంటని కల్లీకల్లు తయారు చేసే యజమానిని ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు. దీంతో కోపంతో రగిలిపోతూ గ్రామస్తులంతా కలిసి ఆ కల్లు దుకాణాన్ని, సీసాలను ధ్వంసం చేశారు. డబ్బులకు ఆశపడి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ కల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు. ఈ విషయం అబార్కీ శాఖ అధికారులకు చేరడంతో వారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments