Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడలో వానరాలు.. ఒకే చోట 50 మృతి.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:45 IST)
వేములవాడలో వానరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. సుమారు 50 వరకు కోతుల వరకు అనుమానస్పద స్థితిలో మృతి చెందదం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
కోతులను ఎవరైనా చంపి వేశారా.. లేక ఏదైనా క్రిమిసంహారక మందు తిని కోతులు మృతిచెందాయా.. అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి శాంతినగర్‌లో ఈ దారుణ ఘటన 
చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

12 జ్యోతిర్లింగాల సందర్శనే లక్ష్యంగా కన్నప్ప టీం

నరుడి బ్రతుకు నటన మూవీ ఎలావుందో తెలుసా.. రివ్యూ

ఆర్తి మాటల్లో నిజం లేదు.. గాయనితో రిలేషన్‌లో లేను.. : హీరో జయం రవి

అక్టోబర్ 28న ANR అవార్డు వేడుక, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కు అందజేత

భయపెట్టించేలా C 202 మూవీ - రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

చింతకాయలు వచ్చేసాయి, ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

వాష్ బేసిన్ తళతళ మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?

తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

తర్వాతి కథనం
Show comments