Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడలో వానరాలు.. ఒకే చోట 50 మృతి.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:45 IST)
వేములవాడలో వానరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. సుమారు 50 వరకు కోతుల వరకు అనుమానస్పద స్థితిలో మృతి చెందదం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
కోతులను ఎవరైనా చంపి వేశారా.. లేక ఏదైనా క్రిమిసంహారక మందు తిని కోతులు మృతిచెందాయా.. అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి శాంతినగర్‌లో ఈ దారుణ ఘటన 
చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments