Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ - స్మితా సబర్వాల్ పోస్టు ఏంటి?

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (20:29 IST)
కర్టెసి-ట్విట్టర్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బుధవారం ఏకంగా 26 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కాదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. 
 
అలాగే, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాలపై బదిలీవేటు వేసింది. ఇప్పటివరకు వెయిటింగ్ లిస్టులో ఉన్న దివ్య, భారతి హోలికేరి, చిట్టెం లక్ష్మి తదితరులకు పోస్టింగులు ఇచ్చింది. అలాగే పలువురు కలెక్టర్లను కూడా బదిలీ చేయగా మరికొందరికి కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments