Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌‌కు వెళ్లి మాయమయ్యాడు.. సీసీటీవీ కెమెరాల్లో దొరికాడు..

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (09:54 IST)
Parinav
బెంగళూరులోని తన ట్యూషన్‌‌కు వెళ్లి ఆదివారం (జనవరి 21) నుంచి అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ఆచూకీ లభించింది. ఆయా ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో పరిణవ్‌గా గుర్తించిన బాలుడు వివిధ ప్రాంతాల్లో కనిపించాడు. చిన్నారిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వెళ్తున్నట్లు సమాచారం. 
 
తన బిడ్డను కనుగొనడంలో సహాయం చేసిన అధికారులకు, ప్రతి ఒక్కరికి అతని తల్లి కృతజ్ఞతలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో తన బిడ్డ కనిపించాడని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments