Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్‌ క్లాక్ టవర్ వద్ద దోచేశారు.. కిలో బంగారం కొట్టేశారు..

సెల్వి
గురువారం, 18 జులై 2024 (21:33 IST)
సికింద్రాబాద్‌లో నగల వ్యాపారి నుంచి కిలో బంగారం దోచుకెళ్లారు. వివరాల్లోకి నగల వ్యాపారి తన సేల్స్‌మెన్‌తో కలిసి ఒక బ్యాగ్‌లో ఉంచిన కిలో బంగారంతో మోటార్‌ సైకిల్‌పై సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని తమ దుకాణానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో గురువారం సాయంత్రం నగల వ్యాపారి నుంచి దొంగలు కిలో బంగారం దోచుకెళ్లారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రైం స్పాట్ పరిసరాల్లో అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. షాపు యజమాని లేదా సేల్స్‌మెన్‌కు తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments