Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్‌ క్లాక్ టవర్ వద్ద దోచేశారు.. కిలో బంగారం కొట్టేశారు..

సెల్వి
గురువారం, 18 జులై 2024 (21:33 IST)
సికింద్రాబాద్‌లో నగల వ్యాపారి నుంచి కిలో బంగారం దోచుకెళ్లారు. వివరాల్లోకి నగల వ్యాపారి తన సేల్స్‌మెన్‌తో కలిసి ఒక బ్యాగ్‌లో ఉంచిన కిలో బంగారంతో మోటార్‌ సైకిల్‌పై సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని తమ దుకాణానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో గురువారం సాయంత్రం నగల వ్యాపారి నుంచి దొంగలు కిలో బంగారం దోచుకెళ్లారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రైం స్పాట్ పరిసరాల్లో అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. షాపు యజమాని లేదా సేల్స్‌మెన్‌కు తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments