Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీలో విజృంభించిన స్వైన్ ఫ్లూ... 509 మందికి నిర్ధారణ..!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (16:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించింది. ఇప్పటి వరకు మొత్తం 1398 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, వారికి జరిపిన పరీక్షల్లో 509 మందికి స్వైన్ ఫ్లూ సేకినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ విషయం గురింతి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజు రోజుకు స్వైన్ ఫ్లూ భారినపడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి 23 మంది మృతిచెందారన్నారు. 
 
ఒక్క బుధవారం రోజు మాత్రమే 101 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఎవరికైనా జ్వరంతో కూడిన జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వారు సూచించారు. అంతేకాకుండా స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులను కూడా వాడవచ్చని వారు రోగులకు సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

Show comments