Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీలో విజృంభించిన స్వైన్ ఫ్లూ... 509 మందికి నిర్ధారణ..!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (16:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించింది. ఇప్పటి వరకు మొత్తం 1398 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, వారికి జరిపిన పరీక్షల్లో 509 మందికి స్వైన్ ఫ్లూ సేకినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ విషయం గురింతి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజు రోజుకు స్వైన్ ఫ్లూ భారినపడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి 23 మంది మృతిచెందారన్నారు. 
 
ఒక్క బుధవారం రోజు మాత్రమే 101 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఎవరికైనా జ్వరంతో కూడిన జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వారు సూచించారు. అంతేకాకుండా స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులను కూడా వాడవచ్చని వారు రోగులకు సూచించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments