Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 3 భవనాల నిర్మాణం... 11న శంకుస్థాపన.. టీ ప్రభుత్వం ప్రకటన

Webdunia
శనివారం, 6 డిశెంబరు 2014 (11:59 IST)
హైదరాబాద్‌లో మూడు కొత్త భవనాలను నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. ఈ నెల 11వ తేదిన శంకుస్థాపన జరుపనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఆ మూడు భవనాలలో ఒకటి బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో బంజారా భవన్, రెండోది ఆదివాసీ భవన్, మూడోది బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ అని తెలిపింది. ఆ భవనాల నిర్మాణానికి స్థలాన్ని, నిధులను కేటాయించింది. 
 
ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఒక్కొక్క భవనాన్ని ఒక్కో ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందుకోసం స్థలాన్ని, ఒక్కో భవనానికి రెండున్నర కోట్ల రూపాయలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై సంతకాలు పూర్తయినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments