Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం.. కేసీఆర్ ప్రకటన..!

Webdunia
శనివారం, 21 ఫిబ్రవరి 2015 (15:55 IST)
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మొత్తం వెంటనే ఆయా కుటుంబాలకు అందే విధంగా చర్యలు చేపడతామని కేసీఆర్ తెలిపారు. 
 
అంతేకాకుండా వీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయంపై సదరు జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలన్న విషయంపై కుటుంబసభ్యులే నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం వద్దంటే ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని కేసీఆర్ వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

Show comments