Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆలయాలకు సీమాంధ్ర పాలకుల అన్యాయం: కేసీఆర్

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2012 (14:46 IST)
FILE
ఆంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంత ఆలయాలకు తీవ్రమైన అన్యాయం జరిగిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమిత చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత దేవుళ్లు, దేవాలయాల గురించి ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.

వచ్చే ఏడాది లోపు తెలంగాణ వస్తుందనీ, రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని ఆలయాలన్నిటికీ వైభవాన్ని తీసుక వస్తాన్నారు. ముఖ్యంగా వేములవాడ ఆలయానికి 200 ఎకరాల విస్తీర్ణంలో కాటేజీలను నిర్మించనున్నట్లు తెలిపారు.

దేవాలయాలను కూడా విభజించి పాలించు అన్నట్లు ఆలయాలను జీర్ణావస్తకి వెళ్లిపోయి శిథిలమవుతున్నా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments