Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆలయాలకు సీమాంధ్ర పాలకుల అన్యాయం: కేసీఆర్

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2012 (14:46 IST)
FILE
ఆంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంత ఆలయాలకు తీవ్రమైన అన్యాయం జరిగిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమిత చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత దేవుళ్లు, దేవాలయాల గురించి ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.

వచ్చే ఏడాది లోపు తెలంగాణ వస్తుందనీ, రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని ఆలయాలన్నిటికీ వైభవాన్ని తీసుక వస్తాన్నారు. ముఖ్యంగా వేములవాడ ఆలయానికి 200 ఎకరాల విస్తీర్ణంలో కాటేజీలను నిర్మించనున్నట్లు తెలిపారు.

దేవాలయాలను కూడా విభజించి పాలించు అన్నట్లు ఆలయాలను జీర్ణావస్తకి వెళ్లిపోయి శిథిలమవుతున్నా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

Show comments