Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు యాచకులు: జయశంకర్

Webdunia
WD
తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దర్జాగా కుర్చీలో కూచోమని కాంగ్రెస్ నేతలకు చెపితే యాచకుల మాదిరిగా ఉపముఖ్యమంత్రి పదవికోసం తిరుగుతున్నారనీ, వీరి వల్ల తెలంగాణా రాష్ట్ర సాధ్యమవుతుందనే విశ్వాసం తనకు లేదని ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు.

తెలంగాణా రాష్ట్రం రాకపోతే మనపై దోపిడీ జరుగుతూనే ఉంటుంది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాకు అనుకూలంగా ఇచ్చినా లేకపోయినా రాష్ట్రం వచ్చేవరకూ ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీపడేది లేదని జయశంకర్ తెలిపారు.

తెలంగాణాలోని కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు యాచకులు మాదిరిగా మారినా తెలంగాణా ప్రజలు మాత్రం అలా లేరనీ, తమ హక్కులను పోరాటం ద్వారా సాధించుకు తీరుతారని అన్నారు. ఉద్యమ సాధనలో ఇంత దూరం వచ్చాక ఇక తిరిగి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

భవిష్య తరాల బంగారుమయం కావాలంటే తెలంగాణా రాష్ట్రం వచ్చి తీరాలని అన్నారు. అందుకోసం యువత నడుం బిగించాలని, పట్టు విడవని పోరాటం చేయాలన్నారు. అయితే ఆ పోరాటం ఎలా ఉంటుందో డిసెంబరు 31 తర్వాత ఉద్యమ నేతలు నిర్ణయిస్తారని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments