Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఓ కసాయిలా ప్రవర్తించారు.. రైతులూ రుణాలు చెల్లించొద్దు : రేవంత్ రెడ్డి

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (14:49 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజాకూటమి కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ఓ కసాయిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అర్థరాత్రి ఇళ్ళలోకి దూరి గొర్రెల్లా లాక్కుపోతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన బుధవారం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు ముఖ్యమని.. మన బతుకులు కాదన్నారు. మనం చావు బతుకుల మధ్య ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఓటు వేయాలని చెబుతాడని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

తర్వాతి కథనం
Show comments