మహిళా ప్రపంచకప్ పోటీల్లో భారత్ ఓటమి

Webdunia
గురువారం జరిగిన ఐసీసీ ట్వంటీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లుకోల్పోయి 145 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ టీం కెప్టెన్ వాక్టిన్ అజేయంగా 89 పరుగులు చేసి జట్టు స్కోరుకు పునాదిగా నిలిచింది. దీంతో 146 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందుంచింది.

146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెటర్లు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు మాత్రమే చేశారు.

ఇదిలావుండగా న్యూజిలాండ్ బౌలర్లు రుక్, శేట్రిత్ వే లు చెరో రెండు వికెట్లు తీసుకుని తమ టీంకు గెలుపును అందించారు. కాగా భారత మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్ 20 పరుగులు, అమితా శర్మ 24 పరుగులు, అంజూమ్ చోప్రా 15 పరుగులు చేశారు. మిగిలినవారు ఏమంతగా రాణించలేకపోవడంతో భారత్ 53 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Show comments