Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ప్రపంచకప్ పోటీల్లో భారత్ ఓటమి

Webdunia
గురువారం జరిగిన ఐసీసీ ట్వంటీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లుకోల్పోయి 145 పరుగులు చేసింది.

న్యూజిలాండ్ టీం కెప్టెన్ వాక్టిన్ అజేయంగా 89 పరుగులు చేసి జట్టు స్కోరుకు పునాదిగా నిలిచింది. దీంతో 146 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందుంచింది.

146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెటర్లు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు మాత్రమే చేశారు.

ఇదిలావుండగా న్యూజిలాండ్ బౌలర్లు రుక్, శేట్రిత్ వే లు చెరో రెండు వికెట్లు తీసుకుని తమ టీంకు గెలుపును అందించారు. కాగా భారత మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్ 20 పరుగులు, అమితా శర్మ 24 పరుగులు, అంజూమ్ చోప్రా 15 పరుగులు చేశారు. మిగిలినవారు ఏమంతగా రాణించలేకపోవడంతో భారత్ 53 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

Show comments