Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు స్పిన్నర్లకు చోటుదొరికే అవకాశం

Webdunia
ఇంగ్లాండ్‌లో త్వరలో ప్రారంభం కాబోతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు టీం ఇండియాలో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించే అవకాశం ఉంది. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ట్వంటీ- 20 వార్మప్ మ్యాచ్‌కు జట్టులో ధోనీ ఇద్దరు స్పిన్నర్లుకు అవకాశం ఇచ్చాడు.

హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాలు ఇద్దరూ ఈ మ్యాచ్‌లో ఆడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బౌలింగ్ కోటాను ధోనీ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడుగురు బౌలర్లను ఉపయోగించుకున్న ధోనీ ఆర్పీ సింగ్, ఇశాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్‌లు పది ఓవర్లే బౌలింగ్ చేశారు.

హర్భజన్, ఓజాలు ఎనిమిది ఓవర్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఐదుగురు బౌలర్లే మొత్తం 20 ఓవర్లలో 18 ఓవర్లు బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్‌‍తో శనివారం ట్రెంట్‌‍బ్రిడ్జ్‌‍లో జరిగే ప్రపంచకప్ తొలి ట్వంటీ- 20 మ్యాచ్‌కు ఈ ఐదుగురికే తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. మరో పేస్ బౌలర్ జహీర్ ఖాన్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

Show comments