Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు స్పిన్నర్లకు చోటుదొరికే అవకాశం

Webdunia
ఇంగ్లాండ్‌లో త్వరలో ప్రారంభం కాబోతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు టీం ఇండియాలో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించే అవకాశం ఉంది. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ట్వంటీ- 20 వార్మప్ మ్యాచ్‌కు జట్టులో ధోనీ ఇద్దరు స్పిన్నర్లుకు అవకాశం ఇచ్చాడు.

హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాలు ఇద్దరూ ఈ మ్యాచ్‌లో ఆడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బౌలింగ్ కోటాను ధోనీ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడుగురు బౌలర్లను ఉపయోగించుకున్న ధోనీ ఆర్పీ సింగ్, ఇశాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్‌లు పది ఓవర్లే బౌలింగ్ చేశారు.

హర్భజన్, ఓజాలు ఎనిమిది ఓవర్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఐదుగురు బౌలర్లే మొత్తం 20 ఓవర్లలో 18 ఓవర్లు బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్‌‍తో శనివారం ట్రెంట్‌‍బ్రిడ్జ్‌‍లో జరిగే ప్రపంచకప్ తొలి ట్వంటీ- 20 మ్యాచ్‌కు ఈ ఐదుగురికే తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. మరో పేస్ బౌలర్ జహీర్ ఖాన్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Show comments