Webdunia - Bharat's app for daily news and videos

Install App

పత్రికల్లో వచ్చే స్వీట్స్ చదివితే ఒబిసిటీ ఖాయమట!

Webdunia
సోమవారం, 27 జులై 2015 (18:35 IST)
పత్రికల్లో వచ్చే ఆహార సంబంధ వార్తలకూ, ఊబకాయానికి సంబంధం ఉందని ఇటీవల అధ్యయనంలో తేలింది. పత్రికల్లో ఏ విధమైన ఆహార విషయాలను చదువుతున్నారో తెలుసుకుంటే, దానిని బట్టి మూడేళ్లలో దేశ జనాభాలో ఎంతమంది ఒబిసిటీతో బాధపడుతారో కనిపెట్టడం సులభమేనని ఇటీవల అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ టైమ్స్, లండన్ టైమ్స్ వంటి పత్రికల్లో 50 ఏళ్లుగా వచ్చిన ఆహార పదార్థాల పేర్లను ఇందులో విశ్లేషించారు. 
 
ఇందులో వివిధ పత్రికల్లో ఆహార పదార్థాలపై వచ్చిన కథనాలను, దేశంలోని జనాభా సరాసరి బీఎంఐకి గల సంబంధాన్ని అధ్యయనం చేశారు. దీని ప్రకారం తియ్యటి పదార్థాల గురించి చదివినవారు మూడేళ్లలో ఊబకాయులుగా మారారని తేలింది. కూరగాయలు, పండ్లు వాటి గురించి చదివిన వారిలో ఊబకాయ సమస్య తక్కువగా ఉందని నిర్ధారించారు.

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

Show comments