Webdunia - Bharat's app for daily news and videos

Install App

తియ్యగా టేస్టీగా వుండే మైసూర్ పాక్ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:29 IST)
కావలసిన పదార్థాలు
పంచదార - అరకిలో
నెయ్యి లేదా డాల్డా- 1 కిలో
తినే సోడా - 1 చెంచా
శనగ పిండి- అర కిలో

 
తయారుచేసే విధానం:
పంచదారలో కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి పాకం పెట్టాలి. పాకం తయారవుతుండగా కాచిన నెయ్యిని కొంచెం పాకంలో వేసి కలిపి ఆ తర్వాత శనగపిండిని వేయాలి. అంతా బాగా కలిసేటట్లు కలియతిప్పుతూ క్రమంగా నేయిని వేస్తుండాలి. కొద్దిసేపటికి నెయ్యి అంతా ఇగిరి బాగా ఉడుకుతుంది. ఉడికినట్లు తెలుసుకోవడానికి కొద్దిగా నురుగు వస్తుంది. బాణలి దింపే ముందు సోడా వేసి బాగా కలియబెట్టాలి. పళ్లెంలో ఈ పాకాన్ని వేసి సమానమైన ముక్కలుగా కోయాలి. తడి తగలకుండా డబ్బాలో నిల్వ వుంచుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jayalalithaa: దివంగత సీఎం జయలలిత ఆస్తులన్నీ ఇక తమిళనాడు సర్కారుకే

కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?

International Zebra Day 2025: జీబ్రా దినోత్సవం: నలుపు-తెలుపు చారలు వాటిని కాపాడుకుందాం..

భర్తను వదిలేసి పరాయి పురుషుడితో అక్రమ సంబంధం.. ఆపై ఆర్టీసీ డ్రైవరుపై మోజు.. చివరకు..

గుజరాత్‌లో నాలుగేళ్ల బాలుడుకి హెచ్ఎంపీవీ వైరస్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments