Webdunia - Bharat's app for daily news and videos

Install App

తియ్యగా టేస్టీగా వుండే మైసూర్ పాక్ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:29 IST)
కావలసిన పదార్థాలు
పంచదార - అరకిలో
నెయ్యి లేదా డాల్డా- 1 కిలో
తినే సోడా - 1 చెంచా
శనగ పిండి- అర కిలో

 
తయారుచేసే విధానం:
పంచదారలో కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి పాకం పెట్టాలి. పాకం తయారవుతుండగా కాచిన నెయ్యిని కొంచెం పాకంలో వేసి కలిపి ఆ తర్వాత శనగపిండిని వేయాలి. అంతా బాగా కలిసేటట్లు కలియతిప్పుతూ క్రమంగా నేయిని వేస్తుండాలి. కొద్దిసేపటికి నెయ్యి అంతా ఇగిరి బాగా ఉడుకుతుంది. ఉడికినట్లు తెలుసుకోవడానికి కొద్దిగా నురుగు వస్తుంది. బాణలి దింపే ముందు సోడా వేసి బాగా కలియబెట్టాలి. పళ్లెంలో ఈ పాకాన్ని వేసి సమానమైన ముక్కలుగా కోయాలి. తడి తగలకుండా డబ్బాలో నిల్వ వుంచుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments