Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాలకుల ఫ్లేవర్‌తో "చాంద్ బిస్కట్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదా... 500 గ్రా.
పంచదార పొడి... పావు కిలో
యాలకులు... 3 గ్రా.
వనస్పతి... పావు కిలో

తయారీ విధానం :
మైదాను జల్లించుకొని మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచాలి. తరువాత పంచదార పొడి చేర్చి, కొద్దికొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయాలి. మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దనా చేసి, పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారవుతుంది. ఈ పిండికి యాలకుల పొడి కూడా కలుపుకోవాలి.

తరువాత ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్న చపాతీలా చేయాలి. పదునుగా ఉన్న గ్లాసు అంచుతో ఆ చపాతీని కోస్తే అర్థచంద్రాకారంలోఉన్నట్లుగా బిస్కెట్లు తయారవుతాయి. అలా తయారయిన వాటిని ఒక ట్రేలో అమర్చి 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర 20 నిమిషాలపాటు మైక్రోఓవెన్‌లో ఉడికించాలి. అంతే చాంద్ బిస్కట్స్ రెడీ! చల్లారిన తరువాత వీటీని తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments