Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదా సిసింద్రీ పాయసం

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదా పిండి... పావు కేజీ
పెరుగు... అర కప్పు
వంటసోడా... కాస్తంత
పంచదార... వంద గ్రా.
చిక్కటి పాలు... ముప్పావు లీ.
యాలకుల పొడి... అర టీ.

తయారీ విధానం :
మైదాపిండిని జల్లించి ఓ గిన్నెలో వేసి అందులో పెరుగు, వంటసోడా, కొద్దిగా వేడినీళ్లు పోసి కాస్త జారుగా కలిపి మూడు గంటలు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. తరవాత పులిసిన పిండిని బూందీ గరిటెమీద వేసి చేతితో పాముతూ పాలతాలికల మాదిరిగా వత్తాలి. వీటిని ఓ రెండు నిమిషాలు ఉడికించి తీయాలి. మరో గిన్నెలో పాలను మరిగించి పంచదార, యాలకులపొడి వేసి కలిపి ఉంచాలి. ఉడికించి తీసిన తాలికలను ఇందులో కలిపి వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments