Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదా రసగుల్లా తయారీ విధానం

Webdunia
మంగళవారం, 8 జనవరి 2008 (11:41 IST)
తీసుకోవలసిన పదార్థాలు: మైదాపిండి - 1/4 కేజీ, పాలు - ఒక కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్, పంచదార - అరకిలో, కేసరి రంగు - చిటెకెడు, నెయ్యి - 100 గ్రాములు.

ఇలా తయారు చేయండి:
ముందుగా మైదా పిండికి నూనె కలిపి మెత్తగా వత్తుకుని.. ఓ అరగంట పాటు ఉంచాలి. తర్వాత స్టౌమీద బాణలి వేడయ్యాక నెయ్యి లేక డాల్డాను పోయాలి. అది బాగా వేడయ్యాక అందులో ఇప్పటికే మనం కలుపుకుని ఉన్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో పూరీల్లా వత్తుకోవాలి.

ఇలా వేసిన తర్వాత మైదా పూరీలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఈలోగా పంచదార మునిగేవరకు నీటిని పోసి అందులో యాలకుల పొడి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో కలుపుకోవాలి. ఈ పూరీలను పంచదార జీరాలో కాసేపు ఊరనిస్తే మైదా రసగుల్లా రెడీ.. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తర్వాత కూడా తినవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments