Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండితో రసగుల్లా

Webdunia
సోమవారం, 28 జులై 2008 (18:35 IST)
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... పావు కేజీ
నెయ్యి... 100 గ్రాములు
కలర్ కోసం ఏదో ఒక రంగు... చిటెకెడు
పంచదార... అరకిలో
పాలు... ఒక కప్పు
యాలకుల పొడి... అర టీస్పూను

తయారీ విధానం :
మైదా పిండిని నూనె కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో డాల్డా లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో మందపాటి పూరీల్లా వత్తుకుని వేడయిన నూనెలో బ్రౌన్‌ రంగు వచ్చేవరకు వేయించాలి. ఇంకోవైపున పంచదారలో తగినంత నీటిని పోసి అందులో యాలకుల పొడి, రంగు వేసి పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేయించిన పూరీలను పాకంలో ముంచి తీసి ఆరబెట్టి ఆ తరువాత వడ్డించుకోవాలి. అంతే మైదాపిండి రసగుల్లా రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments