Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాతో రుచికరమైన "పనస తొనలు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి.. ఒక కప్పు
నెయ్యి.. పావు కప్పు
చక్కెర.. ఒక కప్పు
ఉప్పు.. చిటికెడు
నూనె.. తగినంత

తయారీ విధానం :
ఒక బౌల్‌లో మైదాపిండి, ఉప్పు, నెయ్యి వేసి ముద్దగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు కూడా చేర్చవచ్చు. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి పూరీల్లాగా ఒత్తుకోవాలి. చాకుతో ఈ పూరీలను చివరికంటా కోయకుండా నిలువుగా గాట్లు పెట్టాలి. తరువాత వీటిని పనస తొనల్లాగా రోల్ చేసి చివర్లు అతుక్కునేలా వత్తాలి.

ఇప్పుడు వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. చివరగా చక్కెరను తీగపాకం పట్టాలి. ఆ పాకంలో వేయించిన మైదా పనస తొనలను ముంచి వెంటనే తీసి నెయ్యి రాసిన ఓ పళ్లెంలో ఉంచి ఆరబెట్టాలి. పాకం ఆరిపోయిన తరువాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే ఇవి వారం రోజులదాకా తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

Show comments