Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ స్వీట్ కిడ్స్ కోసం "షక్కర్‌పారె"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... అర కేజీ
పంచదార... అర కేజీ
నెయ్యి... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
మైదాపిండిని తగినంత నీటితో చపాతీల పిండిలాగా కలిపి, అరగంటసేపు నానబెట్టాలి. ఒక పెద్ద పాత్రలో చక్కెర వేసి అర గ్లాసు నీరుపోసి మరగపెట్టి సిరప్ తయారు చేసుకోవాలి. పిండిని కొంచెం మందపాటి చపాతీల్లాగా రుద్ది, చాకుతో డైమండ్ ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి.

బాణలిలో నెయ్యి పోసి, బాగా కాగుతుండగా మైదా డైమండ్‌లను వేసి దోరగా వేయించి తీసి, మరుగుతున్న చక్కెర పాకంలో వేయాలి. రెండు లేదా మూడు నిమిషాలపాటు వాటిని పాకంలో అలాగే ఉండనిచ్చి, తరువాత తీసివేసి ఆరబెట్టాలి. అంతే షక్కర్‌పారె సిద్ధమైనట్లే...! వారం రోజులదాకా తాజాగా ఉండే వీటిని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments