Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపి పనియారం

Webdunia
శుక్రవారం, 13 జులై 2007 (17:44 IST)
కావలసిన పదార్ధాలు :
చిక్కటి పాలు : ఒక లీటలు
చక్కెర : 500 గ్రాములు
మైదా : 1/4 కప్పు
రవ్వ : 1/4 కప్పు
నెయ్యి : 300 మిల్లీ
నీరు : తగినన్ని

తయారీ విధానం :
మొదట బాణలిలో రవ్వను వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. మరో వైపు చక్కెరలో నీళ్ళు పోసి తీగపాకం చేసి ఉంచుకోవాలి. అంతేకాకుండా పాలను చిక్కబడేవరకు మరిగించి ఉంచుకోవాలి. తరువాత ఒక పాత్రలో పాలు పోసి అందులో మైదా, రవ్వ కలిపి ఉడికించాలి. ఆ మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. అది గరిటజారుగా ఉండాలి. తరువాత వెడల్పాటి బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ మిశ్రమంతో చిన్న సైజు దోసెల్లాగా చేసి రెండువైపులా ఎర్రగా కాల్చి చక్కెర పాకంలో వేసి నానిన తర్వాత తీసి పళ్ళెంలో సర్దుకోవాలి. అంతే తీయ్యటి పనియారం రెడీ...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Show comments