Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసరి బూరెలు

Webdunia
సోమవారం, 11 జూన్ 2007 (16:59 IST)
కావలసిన పదార్ధాలు :

బొంబాయ్ రవ్వ: ముప్పావు కిలో
బియ్యంపిండి: ఒక కప్పు
మైదా: ఒక కప్పు
పంచదార: 200 గ్రాములు
ఏలకులు: 10 కాయలు
మిఠాయి కలర్: చిటికెడు
నూనె: పావుకిలో
ఉప్పు: చిటికెడు


తయారుచేసే విధానం:

బొంబాయి రవ్వను జల్లించి, ఒక బాణాలిలో నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి. పావు లీటర్ నీరును బాగా మరిగించి అందులో ఈ వేయించిన రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

అందులో పంచదార, కలర్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తరువాత అందులో యాలుకల పొడి వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.

తరువాత బియ్యం పిండిని మైదాని జల్లించుకోవాలి. ఇప్పడు పిండిని జారుగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి బాగా మరిగించాలి. ఉండలు చేసి పెట్టుకున్న కేసరిని పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

Show comments