భూభారాన్ని తగ్గించడానికే శ్రీకృష్ణ అవతారం..!!

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2012 (17:54 IST)
WD
నేడు కృష్ణాష్టమి. శ్రీకృష్ణుని జన్మదినం. ఆ పరమాత్మ జననం తోటిదే లోకం పావనమయింది. ఇంకా కలుపు మొక్కల్లా భువిపై సంచరిస్తున్న అసురులను సంహరించి లోక కల్యాణం కోసమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు.

శ్రీకృష్ణావతారంలో కృష్ణపరమాత్మ ఎంతోమంది కష్టాలను తొలగించడమే కాకుండా మరెందరి భవబంధ విముక్తులను చేయడానికి పూనుకున్నాడు. మునుపు రామావతారంలో ఎంతోమందికిచ్చిన వాగ్దానాలు, వరాలు శ్రీకృష్ణునిగా తీర్చడం జరిగింది.

ఈ విధంగా శ్రీకృష్ణుని ద్వారా ద్వాపరంలో జరిగిన ప్రతీ చర్య, ప్రతీ లీల భూ భారాన్ని తగ్గించడానికి, కొందరికి ఇచ్చిన వాగ్దానాలు తీర్చడానికి, శాప విమోచనాలు చేయడానికీ, ధర్మ సంస్థాపనకీ దారితీస్తూ భగవత్తత్వాన్ని వెల్లడించేట్లుగా స్పష్టమవుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి.. పుట్టినరోజుకు ఒక్క రోజు ముందే?

ఏపీలో ఎనిమిది ఓడరేవు ఆధారిత పారిశ్రామిక నగరాలు

తెలంగాణలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం.. కరణ్ అదానీ ప్రకటన

Coffee Rythu Bazaars: కాఫీ రైతులకు మద్దతు.. రైతు బజార్లు ఏర్పాటు

Adilabad: టీ స్టాల్‌లో ఇంకొకరితో చనువుగా వుందని.. కత్తితో పొడిచి చంపేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

06-12-2025 శనివారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

శనివారం ఆంజనేయ పూజ.. అరటిపండ్లు, సింధూరం, నువ్వుల నూనె.. ఈ మంత్రం..

05-12-2025 శుక్రవారం ఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

Show comments