Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూభారాన్ని తగ్గించడానికే శ్రీకృష్ణ అవతారం..!!

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2012 (17:54 IST)
WD
నేడు కృష్ణాష్టమి. శ్రీకృష్ణుని జన్మదినం. ఆ పరమాత్మ జననం తోటిదే లోకం పావనమయింది. ఇంకా కలుపు మొక్కల్లా భువిపై సంచరిస్తున్న అసురులను సంహరించి లోక కల్యాణం కోసమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు.

శ్రీకృష్ణావతారంలో కృష్ణపరమాత్మ ఎంతోమంది కష్టాలను తొలగించడమే కాకుండా మరెందరి భవబంధ విముక్తులను చేయడానికి పూనుకున్నాడు. మునుపు రామావతారంలో ఎంతోమందికిచ్చిన వాగ్దానాలు, వరాలు శ్రీకృష్ణునిగా తీర్చడం జరిగింది.

ఈ విధంగా శ్రీకృష్ణుని ద్వారా ద్వాపరంలో జరిగిన ప్రతీ చర్య, ప్రతీ లీల భూ భారాన్ని తగ్గించడానికి, కొందరికి ఇచ్చిన వాగ్దానాలు తీర్చడానికి, శాప విమోచనాలు చేయడానికీ, ధర్మ సంస్థాపనకీ దారితీస్తూ భగవత్తత్వాన్ని వెల్లడించేట్లుగా స్పష్టమవుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

Show comments