Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూభారాన్ని తగ్గించడానికే శ్రీకృష్ణ అవతారం..!!

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2012 (17:54 IST)
WD
నేడు కృష్ణాష్టమి. శ్రీకృష్ణుని జన్మదినం. ఆ పరమాత్మ జననం తోటిదే లోకం పావనమయింది. ఇంకా కలుపు మొక్కల్లా భువిపై సంచరిస్తున్న అసురులను సంహరించి లోక కల్యాణం కోసమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు.

శ్రీకృష్ణావతారంలో కృష్ణపరమాత్మ ఎంతోమంది కష్టాలను తొలగించడమే కాకుండా మరెందరి భవబంధ విముక్తులను చేయడానికి పూనుకున్నాడు. మునుపు రామావతారంలో ఎంతోమందికిచ్చిన వాగ్దానాలు, వరాలు శ్రీకృష్ణునిగా తీర్చడం జరిగింది.

ఈ విధంగా శ్రీకృష్ణుని ద్వారా ద్వాపరంలో జరిగిన ప్రతీ చర్య, ప్రతీ లీల భూ భారాన్ని తగ్గించడానికి, కొందరికి ఇచ్చిన వాగ్దానాలు తీర్చడానికి, శాప విమోచనాలు చేయడానికీ, ధర్మ సంస్థాపనకీ దారితీస్తూ భగవత్తత్వాన్ని వెల్లడించేట్లుగా స్పష్టమవుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

అన్నీ చూడండి

లేటెస్ట్

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

Show comments