Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాష్టమి: భక్తులతో పోటెత్తిన శ్రీవారి ఆలయం

Webdunia
FILE
కృష్ణాష్టమి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమలేశుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవులతో పాటు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనం కోసం వేచివుండే కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

దీంతో స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నేడు ఆలయంలో జరిగే గోకులాష్టమి ఆస్థానం, ఉట్లోత్సవం సందర్భంగా ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా వెంకన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో తితిదే అధికారులు మహాలఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమలలో పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. నేటి నుంచి మూడు రోజులు సెలవులు కావడంతో తితిదే అప్రమత్తమైంది. లడ్డూల కొరత రానివ్వకుండా తితిదే యంత్రాంగం తగినన్ని నిల్వచేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు