ఆదివారం వేళ గోకులాష్టమి... సకల శుభాలకు మూలం

Webdunia
FILE
కృష్ణుని జన్మదినమైన కృష్ణాష్టమి ఆదివారం వేళ వస్తే ఎంతో శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ఏడాది కృష్ణాష్టమి ఆదివారం వస్తుండడం భక్తులకు చాలా ఆనందాన్ని కల్గిస్తోంది.

ఇలాంటి శుభప్రదమైన వేళ ప్రత్యేక పూజలతో కృష్ణుని సేవిస్తే ఆ లీలా మానస చోరుడు తప్పక అనుగ్రహిస్తాడు. కృష్ణాష్టమి వేళ మద్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పూజ చేయడం మంచిది. ఈ సమయంలో కంచు దీపంలో కొబ్బరినూనె పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి దీపాలు రెండింటిని పూజకు ఉపయోగించాలి.

పూజకు ఉపక్రమించే సమయంలో సింధూరాన్ని నుధుటిన ధరించి తులసి మాలను మెడయందు ధరించాలి. అటుపై తులసి మాలతో కూడిన శ్రీకృష్ణుని ప్రతిమ ముందు తూర్పు వైపుగా కూర్చుని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని 108 సార్లు జపించాలి. అనంతరం ఆ దేవదేవును పంచామృతాలతో అభిషేకించాలి. ఇలా చేస్తే ఆ గోపికా లోలుడు మిమ్ములను సంపూర్ణంగా అనుగ్రహిస్తాడని పురోహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

లేటెస్ట్

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Show comments