Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ నవమి.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (20:35 IST)
శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరామ శోభాయాత్రలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు ఎరుపు దుస్తులు ధరించడం శుభప్రదం. ఒక గిన్నెలో నీరు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించాలి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లాలి. ఇలా చేయడం వల్ల ధన లాభం కలుగుతుంది. ఆర్థిక నష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. 
 
అలాగే బెల్లం పానకాన్ని శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించిన తరువాత కుటుంబ సభ్యులు స్వీకరించాలి. తులసి దళంతో రాములవారిని, మారేడుతో సీతమ్మను, తమలపాకులతో హనుమంతున్ని పూజించాలి.
 
కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొనాలంటే శ్రీరామనవమి రోజున రామాలయంలో నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగించాలి. జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించాలి. దీంతో ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శ్రీరామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. "ఓం జై సీతారామ్" అని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహ బంధంలో అడ్డంకులు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments