Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరినూనెతో కంచుదీపం వెలిగించండి

Webdunia
WD
ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడిని నిష్ఠతో పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని ప్రార్థించి రెండు లేదా ఐదు వత్తులతో, కొబ్బరినూనె పోసి కంచుదీపము వెలిగిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.

శ్రీరామ నవమి రోజున శుచిగా స్నానమాచరించి, పూజగదిని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు పూజగదిలో సీతారామలక్ష్మణ సమేత ఫోటోను లేదా, శ్రీరామ ప్రతిమను సన్నజాతులు, తామర పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత ఆవునేతితో శ్రీరామునికి పంచహారతులివ్వాలి. పంచహారతులిచ్చాక స్వామివారికి కమలాకాయలు, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి.

స్త్రీలు నుదుట కుంకుమ పెట్టుకుని, శ్రీరాముని పటము ముందు 108 సార్లు శ్రీరామ మంత్రాన్ని ఉచ్చరిస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో శ్రీరామనవమి రోజున రామస్వామికి పంచామృతముతో అభిషేకం చేయించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

Show comments