Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరినూనెతో కంచుదీపం వెలిగించండి

Webdunia
WD
ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడిని నిష్ఠతో పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని ప్రార్థించి రెండు లేదా ఐదు వత్తులతో, కొబ్బరినూనె పోసి కంచుదీపము వెలిగిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.

శ్రీరామ నవమి రోజున శుచిగా స్నానమాచరించి, పూజగదిని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు పూజగదిలో సీతారామలక్ష్మణ సమేత ఫోటోను లేదా, శ్రీరామ ప్రతిమను సన్నజాతులు, తామర పువ్వులతో అలంకరించుకోవాలి. తర్వాత ఆవునేతితో శ్రీరామునికి పంచహారతులివ్వాలి. పంచహారతులిచ్చాక స్వామివారికి కమలాకాయలు, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి.

స్త్రీలు నుదుట కుంకుమ పెట్టుకుని, శ్రీరాముని పటము ముందు 108 సార్లు శ్రీరామ మంత్రాన్ని ఉచ్చరిస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో శ్రీరామనవమి రోజున రామస్వామికి పంచామృతముతో అభిషేకం చేయించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

Show comments