Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2007 (10:33 IST)
తిరుపతి తిరుమల దేవస్థానంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగారు. కలియుగంలో తలెత్తె దుష్పరిణామాలను ప్రజల నుంచి దూరం చేసేందుకు కంకణం దాల్చిన రీతిలో అశ్వవాహన రూఢుడై మాడవీధులలో తిరుగాడిన శ్రీనివాసుడు, భక్తులకు నయనాందకరం గావించి మోక్షమార్గాన్ని చూపాడు.

అశ్వవాహనంతో మలయప్పస్వామికి వాహన సేవలు ముగిసిపోయాయి. శనివారం ఉదయం అనగా బ్రహ్మోత్సవాలకు చివరిరోజున స్వామికి పల్లకి సేవ, అనంతరం స్వామివారి చక్రస్నాన మహోత్సవం జరిగింది. వేల సంఖ్యలో చక్రస్నాన సేవను చూసేందుకు హాజరైన భక్తుల గోవిందనామస్మరణతో తిరుమల వీధుల్లో ఆధ్యాత్మిక కాంతులు వెల్లివిరిసాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

Show comments