Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలో నీరజ్ చోప్రా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (18:59 IST)
19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగింది. టోర్నమెంట్ చివరి రోజున పురుషుల జావెలిన్ ఈవెంట్ ఫైనల్స్ జరిగాయి. ఇందులో ఊహించినట్లుగానే భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్‌ను గరిష్టంగా 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
 
మరోవైపు నీరజ్ చోప్రా తన స్వర్ణం గెలుచుకున్న ఊపుతో డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొననున్నాడు. ప్రముఖ మహిళా అథ్లెట్లు పాల్గొనే డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలు స్విట్జర్లాండ్‌లోని సురిల్ నగరంలో జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

Best tourism villagesగా నిర్మల్, సోమశిల

ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల సాయం

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments