డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలో నీరజ్ చోప్రా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (18:59 IST)
19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగింది. టోర్నమెంట్ చివరి రోజున పురుషుల జావెలిన్ ఈవెంట్ ఫైనల్స్ జరిగాయి. ఇందులో ఊహించినట్లుగానే భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్‌ను గరిష్టంగా 88.17 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
 
మరోవైపు నీరజ్ చోప్రా తన స్వర్ణం గెలుచుకున్న ఊపుతో డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొననున్నాడు. ప్రముఖ మహిళా అథ్లెట్లు పాల్గొనే డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలు స్విట్జర్లాండ్‌లోని సురిల్ నగరంలో జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments