Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోం.. రెజ్లర్ బజరంగ్ పూనియా

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (19:41 IST)
ఢిల్లీలో రెజ్లర్ల నిరసన తాత్కాలికంగా ఉపసంహరించబడింది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెజ్లర్ల వ్యవహారాన్ని జూన్ 15 నాటికి పోలీసుల విచారణ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని తాము పట్టుబట్టామని చెప్పాడు. 
 
అందుకు మంత్రి అంగీకరించినట్లు బజరంగ్ పూనియా వెల్లడించాడు. లైంగిక ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను విచారిస్తున్నారు. 
 
బ్రిజ్ భూషణ్‌పై విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుంది. జూన్ 15లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా జూన్ 15 వరకు ఎలాంటి నిరసనలు చేపట్టబోమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తర్వాతి కథనం