Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణాల పంట...

టర్కీ వేదికగా జరిగిన యాసర్‌ డొగు రెజ్లింగ్‌ టోర్నీలో రెజ్లర్ బజరంగ్‌ పూనియా స్వర్ణ పథకం సాధించాడు. ఫైనల్లో 70 కేజీల విభాగంలో బజరంగ్‌తో తలపడాల్సిన ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ క్విటాయోస్కో గాయం కారణంగా బరిల

Webdunia
సోమవారం, 30 జులై 2018 (10:17 IST)
టర్కీ వేదికగా జరిగిన యాసర్‌ డొగు రెజ్లింగ్‌ టోర్నీలో రెజ్లర్ బజరంగ్‌ పూనియా స్వర్ణ పథకం సాధించాడు. ఫైనల్లో 70 కేజీల విభాగంలో బజరంగ్‌తో తలపడాల్సిన ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ క్విటాయోస్కో గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దీంతో భారత రెజ్లర్ బజరంగ్‌ విజేతగా నిలిచాడు.
 
బజరంగ్‌ రెండో అంతర్జాతీయ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 61 కేజీల విభాగం ఫైనల్లో సందీప్‌ తోమర్‌ 2–8తో యాఖెకెషి(ఇరాన్‌) చేతిలో ఓడి రజతంను సాధించాడు. 57 కేజీల విభాగంలో విక్కీ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 
 
మహిళల 55 కేజీల విభాగంలో పింకీ 6-3తో ఓల్గా(ఉక్రెయిన్)పై గెలిచి స్వర్ణం గెలిచింది. సీమా (53 కేజీలు), పూజా (57 కేజీలు), రజని (72 కేజీలు)రజతాలు గెలువగా.. సరిత (62 కేజీలు), సంగీత (59 కేజీలు), గీత ఫొగాట్‌ (65 కేజీలు) కాంస్యాలు సాధించారు. మొత్తానికి మహిళలు 7 పథకాలతో సత్తా చాటగా, భారత్ మొత్తం 10 పథకాలను సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments