చైనాలో పీవీ సింధు అదుర్స్.. ఫైనల్లోకి ఎంట్రీ.. సైనా నెహ్వాల్ అవుట్..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ చేరి.. రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు రికార్డు సృష్టించింది. కాంస్య పతకాన్ని పక్కనబెట్టి.. బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ముచ్చటగా మూడో ప్రయత్నంలో పీవీ

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (09:00 IST)
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ చేరి.. రియో ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు రికార్డు సృష్టించింది. కాంస్య పతకాన్ని పక్కనబెట్టి.. బంగారు పతకాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ముచ్చటగా మూడో ప్రయత్నంలో పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరింది. చైనా గోడను బద్దలు కొట్టిన సింధు.. తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌ చేరి కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. 
 
సెమీఫైనల్ పోరులో సింధు 21-13, 21-10తో 9వ సీడ్‌ చెన్‌ యూఫీ (చైనా)పై విజయం సాధించింది. నువ్వానేనా అంటూ సాగిన ఈ పోరులో.. ఆద్యంతం ప్రత్యర్థి నుంచి ఎదురైన పోటీని సమర్థవంతంగా తిప్పికొట్టింది. తద్వారా సెమీఫైనల్లో గెలిచి.. ఫైనల్లోకి అడుగుపెట్టింది. 
 
అయితే వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో భాగంగా గ్లాస్గోలో జరుగుతున్న పోటీల్లో సెమీస్ వరకూ దూసుకొచ్చిన భారత ఏస్ షట్లర్లు సైనా నెహ్వాల్ చతికిలబడింది. గంటా 14 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్, వరల్డ్ నంబర్ 12 క్రీడాకారిణి, నోజోమి ఒకుహరా చేతిలో 12-21, 21-17, 21-10 తేడాతో ఓడిపోయింది. తద్వారా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments