Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అంటావా?: గుత్తా జ్వాలాపై నెటిజన్

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:05 IST)
"చైనీస్ నూతన సంవత్సరం రోజున అమ్మమ్మ మరణించింది. ప్రతి నెలా అమ్మ చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా జ్వాలా ట్విట్టర్‌లో తన అమ్మమ్మకు శ్రద్దాంజలి తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. 
 
''చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు" అంటూ జ్వాలను ప్రశ్నించాడు. ఈ కామెంట్‌పై స్పందించిన జ్వాలా ఆవేదన వ్యక్తం చేసింది. " ఓపక్క అమ్మమ్మను పోయిన బాధలో తాముంటే ఇలా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధగా అనిపిస్తోంది. "మనం ఏ సమాజంలో బతుకుతున్నాం.. మానవీయత ఉందా.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం" అంటూ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments