Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ క్లాసిక్ టైటిల్.... ఆనంద్ కైవసం..!

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (17:25 IST)
భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సోమవారం జరిగిన లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఛాంపియన్‌ షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో చివరి రౌండ్లో బ్రిటిష్ గ్రాండ్‌మాస్టర్ మైకేల్ ఆడమ్స్‌పై ఆనంద్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 
 
ఆరుగురు క్రీడాకారులు పోటీపడ్డ ఈ రౌండ్‌రాబిన్ టోర్నీలో తొలి నాలుగుగేమ్‌లు డ్రాగా ముగించిన ఆనంద్, ఆఖరిరౌండ్లో విజయంతో మొత్తం ఏడు పాయింట్లు సాధించాడు.
 
దీంతో మరో ఇద్దరు ఆటగాళ్లు అనిష్ గిరి (నెదర్లాండ్స్), క్రామ్నిక్ (రష్యా)లతో కలిసి సంయుక్తంగా 7పాయింట్లతో సమంగా నిలిచిన ఆనంద్.. సూపర్ టైబ్రేక్‌లో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కిది కెరీర్‌లో తొలి లండన్ క్లాసిక్ టైటిల్ కావడం విశేషం. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments