Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒస్ట్రావా ఓపెన్‌: సానియా మీర్జా జోడీ అదుర్స్.. సెమీఫైనల్లోకి ఎంట్రీ

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:20 IST)
ఒస్ట్రావా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా మీర్జా (భారత్‌)-షుయె జాంగ్‌ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

చెక్‌ రిపబ్లిక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సానియా-షుయె జాంగ్‌ ద్వయం 6-3, 3-6, 10-6తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో డానిలినా (కజకిస్తాన్‌)-మరోజవా (బెలారస్‌) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి- నినోమియా (జపాన్‌) జోడీతో సానియా-షుయె జాంగ్‌ ద్వయం తలపడుతుంది.
 
చైనా నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి మరియు యుఎస్ ఓపెన్ ఛాంపియన్ జాంగ్ షుయ్ భాగస్వామి సానియా మీర్జాతో జె & టి బంకా ఆస్ట్రావా ఓపెన్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఇటీవలి డబుల్స్ ఫామ్‌ను నిలబెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

బిచ్చగాళ్లపై మిజోరం సర్కారు ఉక్కుపాదం

Floods : నిర్మల్ జిల్లాలో భారీ వరదలు.. హైవేలోకి వరదలు.. ట్రాఫిక్ మళ్లింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

తర్వాతి కథనం
Show comments