Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒస్ట్రావా ఓపెన్‌: సానియా మీర్జా జోడీ అదుర్స్.. సెమీఫైనల్లోకి ఎంట్రీ

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:20 IST)
ఒస్ట్రావా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా మీర్జా (భారత్‌)-షుయె జాంగ్‌ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

చెక్‌ రిపబ్లిక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సానియా-షుయె జాంగ్‌ ద్వయం 6-3, 3-6, 10-6తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో డానిలినా (కజకిస్తాన్‌)-మరోజవా (బెలారస్‌) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి- నినోమియా (జపాన్‌) జోడీతో సానియా-షుయె జాంగ్‌ ద్వయం తలపడుతుంది.
 
చైనా నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి మరియు యుఎస్ ఓపెన్ ఛాంపియన్ జాంగ్ షుయ్ భాగస్వామి సానియా మీర్జాతో జె & టి బంకా ఆస్ట్రావా ఓపెన్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఇటీవలి డబుల్స్ ఫామ్‌ను నిలబెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments