Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒస్ట్రావా ఓపెన్‌: సానియా మీర్జా జోడీ అదుర్స్.. సెమీఫైనల్లోకి ఎంట్రీ

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:20 IST)
ఒస్ట్రావా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా మీర్జా (భారత్‌)-షుయె జాంగ్‌ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

చెక్‌ రిపబ్లిక్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సానియా-షుయె జాంగ్‌ ద్వయం 6-3, 3-6, 10-6తో 'సూపర్‌ టైబ్రేక్‌'లో డానిలినా (కజకిస్తాన్‌)-మరోజవా (బెలారస్‌) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి- నినోమియా (జపాన్‌) జోడీతో సానియా-షుయె జాంగ్‌ ద్వయం తలపడుతుంది.
 
చైనా నంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి మరియు యుఎస్ ఓపెన్ ఛాంపియన్ జాంగ్ షుయ్ భాగస్వామి సానియా మీర్జాతో జె & టి బంకా ఆస్ట్రావా ఓపెన్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా ఇటీవలి డబుల్స్ ఫామ్‌ను నిలబెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments