రెజ్లర్లు రోడ్డున పడ్డారు.. అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ ఫైర్

Webdunia
బుధవారం, 31 మే 2023 (11:16 IST)
Wrestlers
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. 
 
దీనిపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ స్పందించింది. ఇన్నాళ్ల పాటు రెజ్లర్లు రోడ్డున పడినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ మాత్రం ప్రస్తుతం స్పందించింది. 
 
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు నిర్భంధించడాన్ని కూడా ఖండించింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని.. లేకపోతే సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 
 
రెజ్లర్లతో వ్యవహరించిన తీరు.. వారు నిర్భంధాన్ని ఖండిస్తున్నామని.. అలాగే లైంగిక వేధింపుల ఆరోపణలపై చేస్తోన్న దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం