Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో కాంస్య విజేత సాక్షి మాలిక్‌కు నజరానా విడుదల చేసిన కేసీఆర్ సర్కారు

రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది.

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (10:51 IST)
రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది. 
 
హర్యానాకు చెందిన క్రీడాకారిణి సాక్షి మాలిక్‌‌కు కాంస్య పతకం సాధించిన అనంతరం కోటి రూపాయల పారితోషికం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ప్రకటించినట్టుగా ఆమెకు కోటి రూపాయల నజరానాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కాగా, ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. పీవీ సింధుకు రూ.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments