Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ గేమ్స్ : సెమీస్‌లోకి ప్రవేశించిన భారత జట్టు!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:52 IST)
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-2 తేడాతో జయభేరి మోగించింది. 
 
4వ నిమిషంలో రఘునాథ్, 8వ నిమిషంలో రూపిందర్ పాల్, 22వ నిమిషంలో రమణ్ దీప్ సింగ్, 26వ నిమిషంలో ఎస్.వి.సునీల్, 58వ నిమిషంలో మన్ ప్రీత్ సింగ్‌లు గోల్స్ సాధించారు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. సెమీస్‌లో న్యూజిల్యాండ్‌తో భారత్ తలపడుతుంది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments