Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు : చిత్తుగా ఓడిన సానియా మీర్జా జోడీ!

Webdunia
ఆదివారం, 28 సెప్టెంబరు 2014 (14:29 IST)
ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగం పోటీల్లో సానియా మీర్జా, ప్రార్థన జోడీ సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జోడీ చిన్ వీ చాన్, సు వీ సీహ్ చేతిలో సానియా జోడీ 7-6, 2-6, 4-10 స్కోరుతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో సానియా జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది. 
 
ఆర్చరీలో భారత్‌కు ఆదివారం నిరాశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రికర్వ్ అంశంలో కాంస్యం కోసం పోరులో భారత అమ్మాయిల బృందం జపాన్ చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 30 పతకాలు (3 స్వర్ణ, 5 రజత, 22 కాంస్య) ఉండగా, ఓవరాల్ స్టాండింగ్స్ లో భారత్ 12వ స్థానంలో ఉంది. చైనా, దక్షిణకొరియా, జపాన్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనా ఖాతాలో 101 పసిడి పతకాలు ఉండగా, దక్షిణకొరియా 40, జపాన్ 32 స్వర్ణాలు ఖాతాలో ఉన్నాయి. 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments