Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్.. వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సొంతం!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (17:28 IST)
భారతీయ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ మొదటి ర్యాంకును సాధించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు పుటల్లో తన పేరును లిఖించుకున్నారు.
 
గతంలో పురుషుల్లో ప్రకాశ్ పదుకొనే మాత్రమే నెంబర్ వన్ పీఠం అధిష్టంచగలిగాడు. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్‌లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ ఓటమిపాలవడంతో అగ్రపీఠం సైనా వశమైంది. ఈ టోర్నీలో సైనా జపాన్ క్రీడాకారిణి యు హషిమొటోతో ఆడాల్సి ఉన్నా, ఈ మ్యాచ్‌తో పనిలేకుండానే నెంబర్ వన్ ర్యాంకు కైవసం అయింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments